టీ20 టోర్నీకి శ్రీశాంత్ టీమ్ ఇదే

82చూసినవారు
టీ20 టోర్నీకి శ్రీశాంత్ టీమ్ ఇదే
టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి భారత జట్టును మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అంచనా వేశారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో స్టార్ క్రికెటర్లు గిల్, కేఎల్ రాహుల్‌కు చోటు కల్పించలేదు.
జట్టు: రోహిత్(కెప్టెన్), కోహ్లీ, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, శివమ్ దూబే, మయాంక్ యాదవ్.

ట్యాగ్స్ :