మహిళలను సజీవంగా పాతిపెట్టినందుకు ముగ్గురు అరెస్ట్

50చూసినవారు
మహిళలను సజీవంగా పాతిపెట్టినందుకు ముగ్గురు అరెస్ట్
మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఇద్దరు మహిళలను సజీవ సమాధి చేసిన కేసులో ఐదుగురిని పోలీసులు దోషులుగా గుర్తించారు. వీరిలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. అటు చికిత్స అనంతరం మహిళలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మధ్యప్రదేశ్ పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళల భద్రత ప్రభుత్వ ప్రధానాంశమని, వారిపై ఎలాంటి అఘాయిత్యం చేసిన వారిని విడిచిపెట్టమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్