'భారత్ మాతా కీ జై' నినాదం ఒక ముస్లింది

549చూసినవారు
'భారత్ మాతా కీ జై' నినాదం ఒక ముస్లింది
మోడీ ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మలప్పురంలో జరిగిన సిపిఐ(ఎం) ర్యాలీలో సిఎం విజయన్ మాట్లాడుతూ 'భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలను ముందుగా చేసింది ఇద్దరు ముస్లింలు అని అన్నారు. అజీముల్లా ఖాన్ అనే ముస్లిం భారత్ మాతా కీ జై నినాదాన్ని తొలిసారి వాడారని తెలిపారు. ఆ నినాదం సృష్టికర్త ఒక ముస్లిం అయినందున సంఘ్ పరివార్ నేతలు దానిని వాడుతారో లేదో తనకు తెలియదన్నారు.

సంబంధిత పోస్ట్