ఎండాకాలంలో చర్మం సౌందర్యంగా ఉండాలంటే

79చూసినవారు
ఎండాకాలంలో చర్మం సౌందర్యంగా ఉండాలంటే
ఎండాకాలం వేడిమికి ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎండ పెరిగే కొద్దీ శరీరానికి నీటి అవసరం పెరుగుతుంది. ఎండతాపానికి తాళలేక దాహం తీరడానికి ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతాము. వాటి బదులుగా తాజా పండ్ల రసాలు, నిమ్మరసం కలిపిన మజ్జిగ తాగితే ఆరోగ్యం మెరుగై చర్మసౌందర్యం మెరుగవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :