నేడు ఐపీఎల్‌లో ప్రతిష్ఠ కోసం పోరు

58చూసినవారు
నేడు ఐపీఎల్‌లో ప్రతిష్ఠ కోసం పోరు
ఐపీఎల్‌లో నేడు వాంఖడే వేదికగా ముంబై, లక్నో తలపడనున్నాయి. రెండు జట్లు ప్రతిష్ఠ కోసం ఆడనున్నాయి. ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో కథ కూడా ముగిసినట్లే. లక్నో 200 స్కోర్ చేసి ముంబైని 100లోపు ఆలౌట్ చేసినా ఎల్లఎస్‌జీ రన్ రేట్ -0.351కు మాత్రమే చేరుతుంది. ఆర్సీబీ, సీఎస్‌కే రెండూ భారీ రన్‌రేట్‌తో ఉన్న నేపథ్యంలో లక్నోకు ప్లే ఆఫ్స్ దాదాపు అసాధ్యం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్