జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర

68చూసినవారు
జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్‌లోప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29 నుంచి ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది. యాత్రకు వెళ్లే రెండు రూట్లలో 12 క్రిటికల్ స్పాట్స్‌ను గుర్తించినట్లు అమర్నాథ్ బోర్డు తెలిపింది. ఈ ప్రాంతాల్లో SDRF, NDRF, CRPF రెస్క్యూ టీమ్స్‌ ఉంటాయంది. భక్తులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం అందించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన 1,300 మంది సిద్ధంగా ఉంటారని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్