విషాదం.. విద్యార్థులపై తేనెటీగల దాడి

63చూసినవారు
విషాదం.. విద్యార్థులపై తేనెటీగల దాడి
ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థులపై తేనెటీగల దాడి కలకలం రేపింది. ఆగ్రా జిల్లా బాహ్ ప్రాంతంలోని పాఠశాల ప్రాంగణంలోకి దూసుకొచ్చిన తేనెటీగలు.. అక్కడి విద్యార్థులపై దాడి చేశాయి. ఈ దాడిలో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. పాఠశాల సిబ్బంది ప్రభావిత ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you