తప్పుడు సమాచారంతో రెండు కుటుంబాల్లో విషాదం

568చూసినవారు
తప్పుడు సమాచారంతో రెండు కుటుంబాల్లో విషాదం
భువనేశ్వర్‌లో తప్పుడు సమాచారం రెండు కుటుంబాలలో విషాదం నింపింది. హైటెక్ ఆస్పత్రిలో DEC 29న ఏసీ పేలిన ఘటనలో దిలీప్, జ్యోతిరంజన్ ఆస్పత్రిలో చేరగా.. మర్నాడు జ్యోతిరంజన్ చనిపోయాడు. ముఖం కాలిపోవడంతో సిబ్బంది అది దిలీప్ మృతదేహం అనుకుని కుటుంబీకులకు అప్పగించారు. మనస్తాపంతో దిలీప్ భార్య సోనా ఈనెల 1న ఆత్మహత్య చేసుకుంది. కాగా దిలీప్ చికిత్స పొందుతున్నాడు. అసలు విషయం తెలిసి ఇరు కుటుంబాలు ఆందోళనకు దిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్