పరేడ్ తరువాత వాంఖడేలో టీమిండియాకు సన్మానం

73చూసినవారు
పరేడ్ తరువాత వాంఖడేలో టీమిండియాకు సన్మానం
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టీ20 ట్రోఫీ సాధించిన భారతజట్టుకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. భారత జట్టు ముంబైలో విక్టరీ పరేడ్ చేయనున్న సందర్భంగా మెరైన్‌ డ్రైవ్‌ బీచ్‌ జనసంద్రంగా మారిపోయింది. ముంబైలో 2 గంటల పాటు అంగరంగ వైభవంగా టీమిండియా రోడ్ షో జరగనుంది. ఆ తర్వాత రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం జరగనుంది.

సంబంధిత పోస్ట్