తెప్పపై నది దాటేందుకు యత్నం.. చివరికి (వీడియో)

58చూసినవారు
బీహార్‌లోని పుర్నియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉధృతంగా పారుతున్న నదిలో కొందరు వ్యక్తులు వెదురు కర్రలతో చేసిన తెప్పపై నది దాటేందుకు ప్రయత్నించారు. తెప్పపై సుమారు 20 మంది ఉన్నారు. అయితే నది సగానికి వెళ్ళాక హఠాత్తుగా ఆ తెప్ప పక్కకు ఒరిగిపోయింది. దీంతో తెప్పపై ఉన్న కొందరు నదిలో పడిపోయారు. అయితే నీటిలో పడిన వారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిని సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్