ఒకేసారి ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు

52చూసినవారు
ఒకేసారి ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు
ఇటీవల విడుదలైన రెండు చిన్న సినిమాలు ఒకేసారి ప్రముఖ OTT సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇందులో మొదటి సినిమా భార్గవి నిలయం. ఈ సినిమాలో టోవినో థామస్, రిమా కల్లింగల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మరొకటి జగపతిబాబు, అనసూయ కీలక పాత్రల్లో నటించిన 'సింబా' కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇది బయోలాజికల్ మెమరీ కాన్సెప్ట్.

సంబంధిత పోస్ట్