ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు

84చూసినవారు
ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు
దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తర‌ప్రదేశ్‌లో ఏడు దశల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. జరిగిన ఆరు దశల్లో నమోదైన అత్యల్ప ఓటింగ్ శాతం ఓటర్లలోని నిరుత్సాహాన్ని తెలియజేస్తోంది. ఎన్నికల సరళిని బట్టి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యాలను మార్చుకోవడం కూడా మిశ్రమ సందేశాన్ని అందిస్తోంది. ‘ఈసారి 400 సీట్లు దాటుదాం’ అన్న నినాదం ఎత్తుకోవడంతో కూడా కాషాయపార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్