VIDEO: వర్షం బీభత్సం.. వంతెన కూలి 11 మంది మృతి

51చూసినవారు
చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వరదల కారణంగా ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో ఉన్న షాంగ్లూలో వర్షం కారణంగా తాజాగా ఒక వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చైనా మీడియా సమాచారం ప్రకారం, రాత్రి 8:40 గంటల సమయంలో కుండపోత వర్షం, వరదల కారణంగా ఈ వంతెన కూలిపోయినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్