హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు

72చూసినవారు
హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు
హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 4గంటల వరకు 50మంది ప్రత్యేక టీంతో సోదాలు చేపట్టింది. గత ప్రభుత్వంలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, స్టోరేజ్ బిల్డింగ్స్ పలు వెంచర్లకు అనుమతించిన ఫైల్స్ పరిశీలించారు. హెచ్ఎండీఏ ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, విద్యాధర్ గతంలో అనుమతించిన ఫైల్స్ పై ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు ఈ సోదాలు చేయడంతో ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్