బీజేపీకి పెరుగుతున్న ఆదరణ,కొండా ఆధ్వర్యంలో భారీ చేరికలు

58చూసినవారు
బీజేపీకి పెరుగుతున్న ఆదరణ,కొండా ఆధ్వర్యంలో భారీ చేరికలు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకీ రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. మోడీ ఫ్యాన్స్ రోజు రోజుకు పెరుగుతున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరుగుతున్నాయి. నేడు బీజేపీ లోకి భారీ చేరికలు జరిగాయి,కాగా రాజస్థాన్ రాజ్య సభ మాజీ సభ్యుడు నారాయణ్ లాల్ పంచారియా వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. బీజేపీ పార్టీ బలోపేతం కోసం ,బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. రానున్నది మళ్ళీ మోడీ సర్కారే అని ఘంటాపథంగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్