చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ అరవింద్ రావు

65చూసినవారు
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ అరవింద్ రావు
పరిగి బస్టాండ్ ఆవరణంలో బుధవారం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎంపీపీ అరవింద్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత 25 సంవత్సరాలుగా వేసవికాలంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామాల నుండి పరిగి కి వచ్చే ప్రజలకు త్రాగునీటి వసతిని కల్పించి దాహార్తిని తీర్చడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్