ప్రచారం కొనసాగించిన మాజీ ఎమ్మెల్యే

76చూసినవారు
ప్రచారం కొనసాగించిన మాజీ ఎమ్మెల్యే
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని టీచర్స్ కాలనీలో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు.

ట్యాగ్స్ :