పెళ్లయిన 5 రోజులకే నవవరుడు మృతి

56చూసినవారు
పెళ్లయిన 5 రోజులకే నవవరుడు మృతి
తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లయిన ఐదు రోజులకే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన జరిగింది. పోలీసుల వివరాలు.. జినుగుర్తి తండా వాసి సురేశ్ (25)కు ఈనెల 3న పెళ్లైంది. సురేశ్ను అదే తండాకు చెందిన కడావత్ సురేశ్ బైక్పై ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు వస్తూ తండా సమీపంలోని మలుపు వద్ద అదుపుతప్పి కింద పడ్డారు. దీంతో సురేశ్కు గాయాలయ్యాయి. సురేష్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్