స్వాతంత్య్ర దినోత్సవ థీమ్‌‌గా ‘వికసిత్‌ భారత్‌’

50చూసినవారు
స్వాతంత్య్ర దినోత్సవ థీమ్‌‌గా ‘వికసిత్‌ భారత్‌’
భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల థీమ్‌గా ‘వికసిత్‌ భారత్‌’ను ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటించారు. 2047 నాటికి భారత్‌ను ‘అభివృద్ధి చెందిన దేశం’గా మార్చే ధ్యేయంతో ఈ థీమ్‌ను రూపొందించారు. ఈ మేరకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్‌ భూషణ్‌ బాబు శుక్రవారం తెలిపారు. అలాగే ఎర్రకోటతో పాటు ‘వికసిత్‌ భారత్‌’ నినాద పోస్టర్‌ను షేర్‌ చేశారు.

సంబంధిత పోస్ట్