ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్

74చూసినవారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్
ఆల్బపీడన ప్రభావం వల్ల భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నయని తహసీల్దార్ రాథోడ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అన్నారు. మహాదేవపూర్ మండలంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం పెద్దంపేట వాగులను సందర్శించి వరదలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిని కాచి వడపోసి తాగాలని, సూచించారు. పశువుల కాపర్లు అటు వైపు వెళ్లవద్దని అన్నారు. ప్రతి గ్రామంలో డప్పు చాటింపు చేయిస్తామన్నారు.