సూధనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు పూర్వ విద్యార్ధి విరాళం

569చూసినవారు
సూధనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు పూర్వ విద్యార్ధి విరాళం
కురవి మండలం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సూధనపల్లిలో పాఠశాల పూర్వ విద్యార్థి కురవి వీరభద్ర స్వామి ధర్మకర్త మండలి మెంబర్ అయిన కన్నెగంటి వెంకటరమణ-పద్మావతి తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పాఠశాలకు 3, 601/- తాము జీవించి వున్నంత కాలం ఇస్తామని ప్రమాణం చేస్తూ, శనివారం జీవితకాల ఆర్థిక వితరణ పత్రం కూడా పాఠశాలకు సమర్పించడం జరిగింది. ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్