నరేష్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన నరేందర్ రెడ్డి

65చూసినవారు
నరేష్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన నరేందర్ రెడ్డి
మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో నూకల నరేష్ రెడ్డి కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ తో కలిసి పరామర్శించారు. నరేష్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనిరుధ్ రెడ్డి, అభినవ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారితో పాటు జిల్లా నాయకులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్