ఉగాది పర్వదినం సందర్బంగా పంచాంగ శ్రావణం

56చూసినవారు
ఉగాది పర్వదినం సందర్బంగా డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు పంచాంగాన్ని చెప్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఊరి పెద్దలు, మాజీ సర్పంచ్ రాంప్రసాద్, అర్చకులు సాయి ప్రియతం, గ్రామ భక్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :