జనగాంలో దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులు

75చూసినవారు
జిల్లా కేంద్రమైన జనగాం నగరంలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలతో కలసి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్