ప్రధానిమోదీ సభకు బయలుదేరిన బిజెపి నాయకులు
కాజీపేట మండలం మడికొండ గ్రామం బుధవారం ప్రధానమంత్రి మోడీ సభ జరుగుతున్న తిమ్మాపూర్ గ్రామానికి మడికొండ బిజెపి నాయకులు బయలుదేరుతున్నారు. ఈ సభలో బిజెపి నాయకులు వెంకట్రావు, గడ్డం మహేందర్, వినోద్ కుమార్ బాబు, బాలరాజు, ధనుంజయ్, తదితరులు వెళ్ళారు.