వైఎస్ షర్మిల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మహబూబాబాద్ జర్నలిస్ట్ లు

1770చూసినవారు
వైఎస్ షర్మిల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మహబూబాబాద్ జర్నలిస్ట్ లు
ఇంటిస్థలాలకోసం మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ జర్నలిస్ట్ ల వద్ద డబ్బులు వసూలు చేసారనడం, ఎమ్మెల్యే జర్నలిస్ట్ లను మోసం చేసారనడం శుద్ద అబద్దమని తేల్చిచెప్పిన జర్నలిస్ట్ లు.
ఇలాంటి అవాస్తవ ఆరోణలు. , జర్నలిస్ట్ ల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు షర్మిల ఉపసంహరించుకోవాలని సూచించిన జర్నలిస్ట్ లు.మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మంచిమనుసుతో 99మంది జర్నలిస్ట్ లకు ఇంటిస్థలాలు అందజేసే ప్రయత్నంలో ఉన్నారని. , ఇందుకోసం కొందరు జర్నలిస్ట్ లతో కమిటీ వేసి వారి ద్వారా కార్యక్రమం కొనసాగిస్తున్నారని తెలిపిన జర్నలిస్ట్ లు.మీ రాజకీయాలకోసం జర్నలిస్ట్ ల అంశాన్ని వాడుకోవద్దని, జర్నలిస్ట్ ల ప్రయోజనాలకు భంగం కలిగేవిధంగా ప్రవర్తించరాదని. వైఎస్ షర్మిలకు మహబూబాబాద్ జర్నలిస్ట్ ల సూచన.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్