ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేశాం: బడే నాగజ్యోతి

66చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేశాం: బడే నాగజ్యోతి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేశామని జడ్పీచైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. బుదవారం జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరై సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ దివాకర పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్