యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పని చేయాలి

55చూసినవారు
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పని చేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని యూత్ కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జి ధనసరి సూర్య అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో గురువారం ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, యువత తమ బంగారు భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :