ప్రైవేట్ పాఠశాలలో విద్యార్ధి ఆదృశ్యం

7855చూసినవారు
ప్రైవేట్ పాఠశాలలో విద్యార్ధి ఆదృశ్యం
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి బోడ గణేశ్ అదృశ్యమైనట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 1న పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం కాగా. విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు చుట్టుపక్క ప్రాంతాల్లో వెతికినా అతడి ఆచూకీ లభించలేదన్నారు. బుధవారం బాలుడి తండ్రి బోడ వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్