అటానమస్ డిగ్రీ ఫలితాలు విడుదల చేసిన కమిషనర్ దేవసేన

54చూసినవారు
అటానమస్ డిగ్రీ ఫలితాలు విడుదల చేసిన కమిషనర్ దేవసేన
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేటలో, మే జూన్ 2024 నెలలో నిర్వహించిన పరీక్షలో రెండవ సెమిస్టర్ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య కమీషనర్ శ్రీమతి శ్రీదేవసేన శుక్రవారం హైదరాబాద్ లోని కళాశాల విద్య కమిషనరేట్ కార్యాలయంలో విడుదల చేసారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ ని కళాశాల అటానమస్ హోదా పొంది పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించినందుకు శ్రీమతి శ్రీదేవసేన అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్