ఇంచార్జి తహశీల్దార్ ను నియమించాలని నిరసన

1069చూసినవారు
ఇంచార్జి తహశీల్దార్ ను నియమించాలని నిరసన
నల్లబెల్లి మండల కేంద్రములో స్తానిక రెవెన్యూ కార్యలయంలో తహసీల్దార్ సెలవులో వున్నందున వేరే మండల తహసీల్దార్ ను మండల ఇంచార్జిగా నియమించాలని, అదేవిధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెగ్యులర్ పర్సన్ నియమించాలని ఎంసీపీఐయూ మండల కార్యదర్శి దామ సాంభయ్య, టిడివివి జిల్లా కార్యదర్శి బట్టు సాంభయ్య, ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజులు మాట్లాడుతూ.. రెవెన్యూ కార్యలయంలో గత వారం రోజుల నుండి తహశీల్దార్, ఎంఆర్ఐ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కులం, ఆదాయం, నివాసం కుటుంభ సభ్యుల సర్టిఫికేట్ తదితరుల పనుల కోసం కార్యలయం చూట్టు తిరుగుతున్నారు. కావునా జిల్లా కలెక్టర్, అర్డిఓ వెంటనే స్పందించి తహశీల్దార్ ను మరియు ఎంఅర్ఐ ని నియమించాలని కోరారు. ఈ కర్యక్రమంలో రాజ కోంరయ్య, భాస్కర్, లింగయ్య, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్