ఆటోల బంద్ ర్యాలీ విజయవంతం జేరు పోతుల కుమార్

60చూసినవారు
ఆటోల బంద్ ర్యాలీ విజయవంతం జేరు పోతుల కుమార్
జనగామ జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జేరు పోతుల కుమార్ శనివారం జనగామ పట్టణ ఉపాధ్యక్షులు ఎండి అంజద్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోల బంద్ ర్యాలీ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జేరు పోతుల కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద యూనియన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం వలన ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్