భారత నాస్తిక సమాజం మహాసభను విజయవంతం చేయాలి

78చూసినవారు
భారత నాస్తిక సమాజం మహాసభను విజయవంతం చేయాలి
భారత నాస్తిక సమాజం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల విజయవంతం చేయాలని శనివారం పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రముఖ ప్రజా వైద్యులు డాక్టర్ జి వై సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మూఢనమ్మకాలు మూఢవిశ్వాసాలు పెరిగిపోతున్నాయని రోజు రోజుకు దాడులు దౌర్జన్యాలు కూడా ఎక్కువ అవుతున్న వి నేపథ్యంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్