బోగ్ బండారో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

1523చూసినవారు
శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ బోగ్ బండారో కార్యక్రమంలో భాగంగా జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా నుండి గిరిజనుల ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రు నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్