పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే

64చూసినవారు
పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ కి పరకాల నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీయే లక్ష్యంగా పని చేయాలని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :