Jul 25, 2024, 10:07 IST/డోర్నకల్
డోర్నకల్
స్త్రీ పురుష సమానత్వం కై పోరాడుదాం : తిరుపతక్క
Jul 25, 2024, 10:07 IST
ప్రగతిశీల మహిళా సంఘం మహబూబాబాద్ జిల్లా ఏడవ మహాసభలు బయ్యారంలో గురువారం బొమ్మనబోయిన అనసూర్య నగర్ లో నిర్వహించడం జరిగింది. సభకు ముందు పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు తిరుపతక్క జండా ఆవిష్కరించారు. పట్టపగలు మహిళలు నడిరోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి లేదు. మహిళలే కాదు పసిపిల్లలు కూడా స్వేచ్ఛగా తిరగలేనటువంటి స్థితి నేడు మనదేశంలో కొనసాగుతుందంటే ఈ దేశంలో మహిళలకు ఎలాంటి రక్షణ ఉందో అర్థమవుతుందని అన్నారు.