కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తా

1055చూసినవారు
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తా
జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన పోరెడ్డి లక్ష్మి జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి మరియు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా ఆమెకు శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్