ప్రభుత్వ భూమిని పేదలకు పెంచాలి

68చూసినవారు
జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలోని ఓ సర్వే నెంబర్ లో గల 65 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆ సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని తక్షణమే పేదలకు పంచాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్