కడియంతో సమావేశమైన తీన్మార్ మల్లన్న

77చూసినవారు
కడియంతో సమావేశమైన తీన్మార్ మల్లన్న
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కడియం మల్లన్నకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్య గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.