జనసంద్రమైన బిజెపి కార్నర్ మీటింగ్

55చూసినవారు
జనసంద్రమైన బిజెపి కార్నర్ మీటింగ్
వేలేరు మండల కేంద్రంలో బిజెపి జోరు కొనసాగింది. మంగళవారం రాత్రి బిజెపి నిర్వహించిన కార్నర్ మీటింగ్ జనసంద్రంగా మారింది. హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ బిజెపి నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికై మరొకసారి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.