అంబేద్కర్ కు పూలమాల వేసిన టిపిసిసి ఎస్సీ సెల్ అధ్యక్షుడు

64చూసినవారు
అంబేద్కర్ కు పూలమాల వేసిన టిపిసిసి ఎస్సీ సెల్ అధ్యక్షుడు
కాజీపేట మండలం మడికొండ గ్రామం సోమవారం టిపిసిసి ఎస్సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నార్లగిరి ప్రీతం మడికొండ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కో కన్వీనర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఎడబోయిన ప్రభాకర్, డాక్టర్ పెరుమాళ్ళ రామకృష్ణ, సాంబయ్య, బందెల భద్రన్న, తదితరులు పాల్గొన్నారు.