ఏపీలో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: రైల్వే మంత్రి

51చూసినవారు
ఏపీలో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: రైల్వే మంత్రి
ఏపీలో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. అమరావతి, విజయవాడ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు. 2023-24 ఏడాదికి ఏపీకి రూ. 8,406 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్