ప్రజలు మనవైపే ఉన్నారనే విశ్వాసం ఉంది: జగన్

62చూసినవారు
ప్రజలు మనవైపే ఉన్నారనే విశ్వాసం ఉంది: జగన్
వైసీపీ చీఫ్ జగన్ పులివెందుల పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. అందరికీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఐదేళ్ల పాలనలో అన్నీ మంచి పనులు చేశామని వెల్లడించారు. ప్రజలు మనవైపే ఉన్నారనే విశ్వాసం తనకు ఉందని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్