తప్పిపోయిన మత్స్యకారుల ఆచూకీ లభ్యం

75చూసినవారు
తప్పిపోయిన మత్స్యకారుల ఆచూకీ లభ్యం
ఏపీలో వేటకు వెళ్లి తప్పిపోయిన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. విశాఖ సముద్ర తీరంలో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులను అధికారులు గుర్తించారు. తీరం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో బోటు మరమ్మతుకు గురైనట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్