3 కోట్లమంది మహిళలను లక్షాధికారులను చేశాం: మోదీ

62చూసినవారు
3 కోట్లమంది మహిళలను లక్షాధికారులను చేశాం: మోదీ
ఎన్డీయే పాలనలో పదేళ్లలో 3 కోట్లమంది మహిళలను లక్షాధికారులను చేశామని ప్రధాని మోదీ తెలిపారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. “పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో మూడింతల వేగంతో పనిచేస్తాం. దేశ ప్రజలకు మూడింతల ప్రయోజనం కలిగిస్తాం. మనదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. అర్థంపర్థం లేని నినాదాలతో కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారు” అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్