లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాం: నడ్డా

60చూసినవారు
లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాం: నడ్డా
ప్రధాని మోదీ నేతృత్వంలోనే భారత్ నంబర్ 1 అవుతుందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ‘మోదీ హయాంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఐదోస్థానంలో ఉంది. ఫార్మా, పెట్రో కెమికల్స్ రంగాల్లో భారత్‌ది రెండో స్థానం. దేశంలో 56 వేల కిలోమీటర్ల దహదారులు నిర్మించాం. లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాం’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్