అక్కాచెల్లెళ్ల ఆప్యాయత ఏమైందో: జగన్

61చూసినవారు
అక్కాచెల్లెళ్ల ఆప్యాయత ఏమైందో: జగన్
ఎన్నికల్లో ఓటమిపై సీఎం జగన్ స్పందించారు. 'అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి జరగాలని పథకాలు అందించాను. ఆ అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. 46 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్ అందించాను. పథకాలన్ని వారి ఇంటికే పంపించాను. ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆదరణ రాలేదు. ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రాయ పడ్డాను. ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి' అని పేర్కొన్నారు.