ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులను ఖరారు చేసిందంటే..?

568చూసినవారు
ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులను ఖరారు చేసిందంటే..?
కేంద్ర ఎన్నికల సంఘం శనివారం లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. దీంతో రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. అయితే ఇప్పటివరకు ఎన్నికల పోరులో ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులను నిలబెట్టిందనేది తెలుసుకుందాం. బీజేపీ అత్యధికంగా 267మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ 82 మంది అభ్యర్థులను ఖరారు చేయగా.. సమాజ్‌వాదీ పార్టీ 42 మందిని ప్రకటించింది. టీఎంసీ కూడా 42 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్