మోస్ట్ ప‌వ‌ర్‌పుల్ ఇండియన్స్ వీరే..?

3630చూసినవారు
మోస్ట్ ప‌వ‌ర్‌పుల్ ఇండియన్స్ వీరే..?
మోస్ట్ ప‌వ‌ర్‌పుల్ ఇండియన్స్ 2024 లిస్టును ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ప్రకటించింది. ఈ లిస్టులో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. అమిత్ షా (2), మోహన్ భగవత్ (3), జేపీ నడ్డా (9), గౌతమ్ అదానీ (10), ముకేశ్ అంబానీ (11), రాహుల్ గాంధీ (16), షారుఖ్ ఖాన్ (27), జై షా (35), విరాట్ కోహ్లీ (38), రేవంత్ రెడ్డి (39), ఎంఎస్ ధోనీ (58), రోహిత్ శర్మ (68), అలియా భట్ (79), అమితాబ్ బచ్చన్ (99) స్థానాల్లో ఉన్నారు.