కేసీఆర్ అంచనాలు నిజమయ్యేనా..!

73చూసినవారు
కేసీఆర్ అంచనాలు నిజమయ్యేనా..!
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఏపీ ఎన్నికల ఫలితాల పైన స్పందించారు. ఏపీలో జగన్ గెలుస్తారనే సమాచారం తమకు ఉందన్నారు. పోలింగ్ పూర్తయిన తరువాత కేటీఆర్ మరోసారి ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఏపీలో 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించారు. ఏపీలో జగన్ గెలిస్తే రాజకీయంగా కొంత మేర మద్దతు ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి..కేసీఆర్ అంచనాలు నిజమవుతాయా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్